ఎక్కడ మనం అవమానించబడ్డామో అక్కడే తిరిగి మనం నిలబడాలి అనే ఉద్దేశ్యంతో శివశక్తి


కొన్ని సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలోని దాసరి పాలెం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి హిందువులు గణపతి విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకోవాలని చూసినప్పుడు స్థానిక క్రైస్తవులు మరియు సంఘ విద్రోహ శక్తులు కలసి స్వామివారి విగ్రహాన్ని పగలగొట్టి హిందువులపై దాడి చేసి తిరిగి వారి పైనే దొంగ sc,st కేసులను పెట్టడం జరిగింది. ఆ కేసుల నిమిత్తం ఈరోజుకు కూడా అక్కడి హిందువులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఎక్కడ మనం అవమానించబడ్డామో అక్కడే తిరిగి మనం నిలబడాలి అనే ఉద్దేశ్యంతో శివశక్తి ఆధ్వర్యంలో దాసరిపాలెం గ్రామం నందు సమావేశం నిర్వహించడం జరిగింది. తిరిగి అదే స్థలంలో దేవాలయ నిర్మాణం చేయాలని సంకల్పించి అక్కడి వారి అభిప్రాయాలను సేకరించి స్థానిక హిందువుల సహకారంతో వారి ఆధ్వర్యంలోనే త్వరలోనే దేవాలయ పనులను ప్రారంభించనున్నాము. స్థానిక హిందువులు అందరూ కూడా దేవాలయ నిర్మాణంలో తమ వంతు పాత్రను పోషిస్తామని తెలియజేయడం మిక్కిలి సంతోషదాయకం, శివశక్తి తరుపున మేము కూడా తప్పక అండగా నిలబడతామని అక్కడి వారికి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183