కృష్ణా జిల్లా శివశక్తి మరియు విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో 1000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు.
- shivashakthifounda
- May 15, 2023
- 1 min read


జై శ్రీరామ్
కృష్ణా జిల్లా,బంటుమిళ్లి,పాచ్చాపురం, గ్రామం లో వేంచేసియున్న సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం కేంద్రంగా ఈరోజు హనుమాన్ శోభా యాత్ర శివశక్తి మరియు విశ్వ హిందూ పరిషత్ అధ్వర్యంలో
1000(వెయ్యి) మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమం అద్భుతం గా నిర్వహించిన శోభాయాత్ర కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఇట్లు శివశక్తి కృష్ణా జిల్లా అధ్యక్షులు
S. గంగాధర్
To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183
.png)



Comments